తిరుమల భక్తులకు అలర్ట్‌.. ఇకపై స్కాన్ చేసుకుంటునే దర్శనాలు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌. దర్శన టోకెన్ల జారీ కేంద్రాలు మార్పులు చేసింది టీటీడీ పాలక మండలి. అలిపిరి నడకమార్గంలో జారి చేసే దర్శన టోకేన్లు…ఇక పై అలిపిరిలోని భూదేవి కాంప్లేక్స్ లోనే జారి చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

టోకేన్ పోందిన భక్తులు అలిపిరి నడకమార్గంలో 2083 మెట్ల వద్ద స్కాన్ చేసుకుంటునే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నార టీటీడీ అధికారులు. సర్వదర్శనం భక్తులుకు విష్ణు నివాసం,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకేన్లు జారి చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. శ్రీవారి మెట్టు నడకమార్గంలో టోకేన్ల జారిలో ఎలాంటి మార్పులు చేయలేదు టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news