జీహెచ్ఎంసీ : 29 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా : ఎవరెవరంటే

-

గ్రేటర్ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇప్పటికే సరిగా సిద్దం లేదని భావిస్తున్న కాంగ్రెస్ మిగతా అందరికీ షాక్ ఇస్తూ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది.  కాప్రా – పతి  కుమార్, ఏ ఎస్ రావు నగర్ – శిరీష రెడ్డి, ఉప్పల్ – ఏం రజిత, నాగోల్ – ఏం శైలజ, మన్సూరాబాద్ – జక్కడి ప్రభాకర్ రెడ్డి, హయత్ నగర్ – గుర్రం శ్రీనివాస్ రెడ్డి, హస్తిన పురం- సంగీత నాయక్, ఆర్కే పురం -పున్న గణేష్, గడ్డి అన్నారం-వెంకటేష్ యాదవ్, సులేమాన్ నగర్-రిజ్వానా బేగం.

మైలార్ దేవ్ పల్లి -శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్-బత్తుల దివ్య, అత్తాపూర్-వాసవి భాస్కర్ గౌడ్, కొండాపూర్ -శ్రీ మహిపాల్ యాదవ్, మియాపూర్-షరీఫ్, అల్లాపూర్-కౌసర్ బేగం, మూసాపేట్-జీ రాఘవేంద్ర, ఓల్డ్ బోయినపల్లి-అమూల్య, బాల నగర్- సత్యం శ్రీ రంగం, కూకట్ పల్లి -తేజేశ్వర్ రావు, గాజులరామారం-శ్రీనివాస్ గౌడ్ కూన, రంగారెడ్డి నగర్ -గిరగి శేఖర్, సూరారం-బీ వెంకటేష్, జీడిమెట్ల-బండి లలిత, నేరేడ్మెట్ -మరియమ్మ, మౌలాలి-ఉమా మహేశ్వరి, మల్కాజ్ గిరి – శ్రీనివాస్ గౌడ్, గౌతంనగర్ -. తపస్వాని యాదవ్, బేగంపేట – మంజుల రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఇక రాత్రికి రెండో జాబితా కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. రెండో జాబితాలో 10 డివిజన్ల అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news