రికార్డు స్థాయిలో పత్తి ధర

-

గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తికి రూ.9823 ధర పలికింది. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో 19మంది రైతులు 64.01క్వింటాళ్ల పత్తిని ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించారు. క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.9828, అత్యల్పంగా రూ.9311 ధర పలికింది. గత నాలుగైదు రోజులుగా రూ.9,500 పైగానే పత్తి ధర ఉండడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news