గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తికి రూ.9823 ధర పలికింది. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో 19మంది రైతులు 64.01క్వింటాళ్ల పత్తిని ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించారు. క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.9828, అత్యల్పంగా రూ.9311 ధర పలికింది. గత నాలుగైదు రోజులుగా రూ.9,500 పైగానే పత్తి ధర ఉండడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో పత్తి ధర
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతు రుణమాఫీ,...
Gold Rates: తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold Rates: మగువలకు బిగ్ షాక్.. బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్నపెరిగిన...
టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్
టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో...