ప్రియుడితో ఓయో రూంలో రాసలీలలు..అంతలోనే భర్త ఎంట్రీ !

-

ప్రియుడితో ఓయో రూంలో రాసలీలలు..అంతలోనే భర్త ఎంట్రీ వారి రాడుతో దాడి చేసిన సంఘటన ఢిల్లీలోచోటు చేసుకుంది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..భాను అనే వ్యక్తికి.. స్వరూప అనే మహిళ తో రెండు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. కిరణ్‌ ఢిల్లీలో కండక్టర్‌ గా పనిచేస్తున్నాడు. స్వరూప ఓ ప్రముఖ ఛానెల్‌ లో పనిచేస్తుంది.

అయితే… అదే ఛానెల్‌ లో.. నారాయణ అనే వ్యక్తితో.. స్వరూపకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇంకే ముంది.. ఆఫీసు పేరు చెప్పి.. నారాయణతో నాటు సరసాలు ఆడేది స్వరూప.

స్వరూప కు పిల్లలు లేకపోవడంతో.. నారాయణతో విచ్చల విడిగా సెక్స్‌ చేసేంది. ఓయో రూముల్లోకి వెళ్లి మరీ.. శృంగారంలో పాల్గనేవారు. అయితే.. ఈ విషయం భానుకు తెలిసింది. దీంతో… వీరిద్దరినీ ఓయో రూంలో రెడ్‌ హ్యండెడ్‌ గా పట్టుకున్నాడు. అనంతరం వారిని ఇనుప రాడుతో దాడి చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భానును అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news