ప్రియుడితో అక్క రాసలీలలు..వాటిని కొరికేసి మరీ !

-

తన అక్రమ సంబంధానికి అడ్డు వచ్చిన తమ్మున్నే హత మార్చింది ఓ అక్క. ఈ సంఘటన కర్ణాటకలోని హుబ్బలి సిటీలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. శంభూలింగకు 18 ఏళ్ల కిందట.. బసవ్వతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి వారి మధ్య శృంగారం చాలా అన్యోన్యంగా జరగింది. అయితే.. గత ఆరు నెలలుగా.. బసవ్వ అడ్డ దారులు తొక్కుతోంది.

అదే ఊరుకు చెందిన భోపాల్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే.. ఈ విషయం బసవ్వ భర్త అయిన శంభూలింగకు తెలిసింది. అయితే.. పరువు పోతుందనే నేపంతో.. వారిని ఏం అనలేకపోయాడు. దీంతో భోపాల్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం అలాగే కొనసాగించింది బసవ్వ. అయితే.. ఈ విషయం బసవ్వ తమ్ముడికి తెలిసింది. దీంతో ఆమెను మందలించాడు. దీంతో… తమ్ముడిపై బసవ్వ పగను పెంచుకుంది. ఈ నేపథ్యంలో.. ప్రియుడు భోపాల్ తో కలిసి.. హత్య చేసింది బసవ్వ. కత్తితో తల నరికి చంపారు.  దీంతో ఎంటర్‌ అయిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news