BREAKING : టిఆర్ఎస్ లో చేరనున్న దాసోజు శ్రవణ్

-

BREAKING : బీజేపీ నేత దాసోజు శ్రవణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత పార్టీ అయిన టిఆర్ఎస్ లో మళ్లీ దాసోజు శ్రవణ్ చేరనున్నారు.

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ నేత దాసోజు శ్రవణ్.. ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఇవాళ సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో మళ్లీ దాసోజు శ్రవణ్ చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్థున్న తీరును నిరసిస్తూ..దాసోజు శ్రవణ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌ కుమార్‌ కు లేఖ రాశారు శ్రవణ్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news