DELHI CAPITALS: వార్నర్ భాయ్ కు భారీ షాక్.. అతనెళ్ళిపోతున్నాడు ?

-

ఐపీఎల్ మొదలై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది, పంత్ లేకుండా అతని స్థానంలో కెప్టెన్ గా వార్నర్ ను నియనించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి ఒత్తిడిలో పడిందని చెప్పవచ్చు. మొదటి మ్యాచ్ లో లక్నో తోఓడిపోగా, రెండవ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఓడిపోయి వరుస పరాజయాలను ఎదుర్కొంది. ఈ షాక్ లో ఉండగానే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వివాహం కారణంగా తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయాడు.

దీనితో కొన్ని మ్యాచ్ లకు మార్ష్ దూరం కానున్నాడు. నిజంగా ఇది ఆ జట్టుకు బిగ్ బ్లో అని చెప్పాలి. కాగా షెడ్యూల్ లో ఢిల్లీ తన తర్వాత మ్యాచ్ లో రేపు రజస్త రాయల్స్ తో తలపడనుంది. మరి చూద్దాం మూడవ మ్యాచ్ లో అయినా ఢిల్లీ గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెలుస్తుందా ?

Read more RELATED
Recommended to you

Latest news