IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్.. విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నీలో 45 మ్యాచ్ లు పూర్తి కాగా ఇక ఇవాళ ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ కాపీటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ షర్జా లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగుతోంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు చెందిన టాస్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన ఢిల్లీ కాపీటల్స్ జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Read more RELATED
Recommended to you

Latest news