తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్‌..వందే భారత్ ట్రైన్ టికెట్ల రేట్ల వివరాలు ఇవే

-

ఇవాళ్టి నేటి నుండి వందే భారత్ ట్రైన్ కు టికెట్ బుకింగ్ సదుపాయం ఉండనుంది. ఇక రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 8.30 గంటల్లో చేరుకోనుంది వందే భారత్ ట్రైన్.. సోమవారం నుండి ప్రయాణికుల కోసం అందుబాటులోకి వందే భారత్ ట్రైన్‌ అందుబాటులోకి రానుంది.

వందే భారత్ ట్రైన్ టికెట్ల రేట్ల వివరాలు ఇవే

సికింద్రాబాద్ టు వరంగల్ – 520/-
సికింద్రాబాద్ టు ఖమ్మం – 750/-
సికింద్రాబాద్ టు విజయవాడ – 905/-
సికింద్రాబాద్ టు రాజమండ్రి – 1365/-
సికింద్రాబాద్ టు విశాఖపట్నం – 1665/-

Read more RELATED
Recommended to you

Latest news