యువతిపై స్పేహితుడే లైంగిక దాడి..కోపం ఏకంగా మర్మాంగాన్నే !

-

చత్తీస్గడ్ లోని రూర్కెలా మండలంలో శ్రావణి(24), శివ(26), కార్తీక్(26) వీరు చిన్ననాటి నుంచి స్నేహితులు. చదువు పూర్తి చేసుకొని వేరే నగరంలో ఉద్యోగం తెచ్చుకున్నారు. ముగ్గురు కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. ఈ క్రమంలోనే శివ, శ్రావణి పై ప్రేమను పెంచుకున్నాడు. కొన్ని రోజులకి శివ శ్రావణిని ప్రేమిస్తున్నానని చెప్పాడు.

శ్రావణికి ఇష్టం లేకపోవడంతో మన మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పింది. దీన్ని తట్టుకోలేని శ్రావణ్ మనస్థాపానికి గురై కార్తీక్ ఇంట్లో లేనప్పుడు శ్రావణి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది శ్రావణి. చివరికి ఏం చేయా లో అ ర్థం కాక పక్కన ఉన్న బ్లేడ్ తీసుకుని అతని మర్మాంగాన్ని కోసేసింది. అతని అరుపులు విని పక్కన ఉన్నవారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో తన తప్పుని ఒప్పుకొని శ్రావణి లొంగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news