ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో పాటు రాజకీయ విమర్శలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షం, అధికారపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనేఉంది. తాజాగా ఏపీలో ఇసుక కొరతపై మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆన్లైన్లో నిమిషాల్లోనే ఇసుక ఖాళీ అవుతోందని ఉమా అన్నారు. వైసీపీ నేతల గుప్పెట్లో మాత్రం వేల టన్ను ఇసుక ఉంటోందన్నారు. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్యార్డ్ లో 20వేలు చూపడం లేదని తెలిపారు. లారీలను ఆపిన అధికారులను బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల అండర్ కవర్ అవినీతితో ఇసుక దోపిడీతో రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు జగన్ సమధానం చెప్పాలన్నారు.
ఇసుక దోపిడీ..సీఎం జగన్ పై దేవినేని ఫైర్..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తాం : మల్లికార్జున ఖర్గే
ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు...
సూర్యుడి నుంచి మంటలు.. GIFలను విడుదల చేసిన నాసా..!
Fires from the sun NASA has released GIFs: సూర్యుడి...
15 లక్షల జీతం ఉన్న ఉద్యోగం మానేసి వ్యాపారం చేసిన యువకుడు
ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు గాల్లో దీపం పెట్టినట్లే అవుతుంది. ఎప్పుడు ఊడతాయో...