MS ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న నయనతార భర్త…

-

మాజీ ఇండియా క్రికెటర్ మరియు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమానుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. క్రికెటర్లు, సినీ తారలు, సామాన్యులు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ధోని కి పిచ్చి అభిమానులు. తాజాగా చెన్నైలో తన సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన ధోని దగ్గర డైరెక్టర్ మరియు నయనతార భారత విఘ్నేష్ శివన్ ఆటో గ్రాఫ్ తీసుకున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కిన సినిమా “LGM”.. ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్ళడానికి ధోని కొన్ని రోజులుగా చెన్నైలోనే ఉంటున్నాడు. అందులో భాగంగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ధోనిని కలిసి తన టీ షర్ట్ పైన ధోని ఆటో గ్రాఫ్ ను తీసుకున్నాడు. ఈ సందర్భాన్ని ఊహించని విఘ్నేష్ శివన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు..

నా హీరో, నా కెప్టెన్ న నా రోల్ మోడల్ ధోని కలిసి ఆటో గ్రాఫ్ తీసుకోవడం చాల ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news