బ్రేకింగ్: 2020 ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్ గా డ్రీం 11…!

-

2020 ఐపీఎల్ కి డ్రీమ్ 11 ని టైటిల్ స్పాన్సర్ గా బీసీసీఐ ఎంపిక చేసింది. దీనికి సంబంధించి దాదాపు వారం రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉండగా నేడు టైటిల్ స్పాన్సర్ గా, డ్రీం లెవెన్ ని ఎంపిక చేస్తున్నట్టు బీసీసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్- చైనా సరిహద్దు లలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనాకు చెందిన పలు కంపెనీలు ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఐపిఎల్ స్పాన్సర్ గా వివో ఉంది. ఈ నేపథ్యంలోనే బైజుస్ తోపాటుగా డ్రీం లెవెన్ అలాగే స్టార్ స్పోర్ట్స్ కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి అయితే డ్రీం లెవెన్ ఎక్కువగా అంగీకరించడంతో బీసీసిఐ టైటిల్ స్పాన్సర్ గా ఎంపిక చేసింది.222 కోట్లను డ్రీం 11, స్పాన్సర్ షిప్ ని దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news