BREAKING : పుట్టపర్తిలో ఉద్రిక్తత..వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె మధ్య సవాళ్లు

-

BREAKING : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి , అవినీతిప్తె ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య సవాల్ – ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. సత్యమ్మ తల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలని పిలుపు ఇచ్చారు ఇరు పార్టీల నేతలు.

దీంతో సత్యమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అటు టిడిపి కార్యాలయంలో నుంచి దేవాలయం వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రి పల్లె.దీంతో టిడిపి – వ్తెసీపీ వర్గాల బాహాబాహా నెలకొంది. పరస్పరం చెప్పులు విసురుకున్నాయి ఇరువర్గాలు. దీంతో జిల్లా కేంద్రమ్తెన పుట్టపర్తిలో 30 పోలీసు యాక్టు అమలు చేశారు పోలీసులు.బ

Read more RELATED
Recommended to you

Latest news