నేడు, రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన…కారణం ఇదే!

-

కడప జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ, రేపు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం పులివెందులకు చేరుకొని ఆయన రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 7:30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు.

JAGAN ABOUT TDP PENSION
Former CM YS Jagan To Visit Kadapa For The Next Two Days

దివంగత వైయస్సార్ జయంతి సందర్భంగా ఘాట్ లో ఆయనకు జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే ప్రార్థనలలో జగన్ పాల్గొంటారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news