Former Minister Harish Rao to Erravalli farmhouse: ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కేసీఆర్ తో భేటీ హరీష్ రావు అయ్యారు.
కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్ కు వివరించే అవకాశం ఉంది.

అటు కాళేశ్వరం విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు మాట్లాడారు. తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్ కు వివరించామని పేర్కొన్నారు. వ్యాప్కోస్ సూచన మేరకు, CWC నివేదిక మేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషన్కు తెలియజేశానన్నారు హరీష్ రావు.