మ‌ళ్లీ పైకెగ‌సిన‌ బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా అదే బాట‌లో ఉంది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయలు పెరిగింది. దీంతో 39,620 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయల పెరుగుదలతో 36,320రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధర కూడా స్వల్పంగా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,850 రూపాయలకు చేరుకుంది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 పెరింది.దీంతో 38,300 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,100 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 46,850 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news