జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు.. బలహీన అంతర్జాతీయ సంకేతాలు కారణంగా గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకి బ్రేక్ పడింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.115 తగ్గుదలతో రూ.33,210కు చేరింది.. నిన్నటితో పోల్చితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర రూ.310 పెరుగుదలతో రూ.40,160కు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.11 శాతం క్షీణతతో 1,284.30 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్స్కు 0.16 శాతం పెరుగుదలతో 15.43 డాలర్లకు ఎగసింది. తాజా మార్పులతో ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,210కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.115 తగ్గుదలతో రూ.33,060కు చేరింది.
బంగారం తగ్గి..వెండి పెరిగింది..
-
Previous article
Read more RELATEDRecommended to you
IPL 2024 : సంచలనం సృష్టించిన పంజాబ్ కింగ్స్…8 వికెట్ల తేడాతో ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కతా...
Ganesh -
CBSE లో ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు
పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది....
Ganesh -
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి : ఈటెల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ...
Ganesh -