శంషాబాద్ లో భారీ ఎత్తున బంగారం పట్టివేత

-

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరో సారి భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టి వేశారు కస్టమ్స్ అధికారులు. పూణే నుండి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుని వద్ద అక్రమ బంగారాన్ని డిఆర్ఐ అధికారులు, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని  విచారణ చేపట్టారు.

gold-3
gold-3

పుణే నుండి-6E-3126 విమానంలో వచ్చిన నిందితుడు 1867.600  గ్రాముల అక్రమ బంగారం తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా బంగారం గుట్టు రట్టయింది. నిందితుని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు విచారణ చెపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ ధాధాపు 91 లక్షలు ఉంటుందని అంచనా. ఇక ఈ బంగారం ఎందుకు ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అనే దాని మీద విచారాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news