“సర్కారు వారి పాట”కు తెలంగాణ సర్కార్ శుభవార్త .. పెరిగిన టికెట్ ధరలు

-

సర్కారు వారి పాట చిత్రానికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణలో సర్కారు వారి పాట చిత్రానికి టికెట్ ధరలు పెరిగాయి. సర్కారు వారి పాట చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రిన్ థియేటర్లలో రూ.50, ఏయిర్ కండిషన్ సాధారణ థియేటర్లలో రూ.30 పెంపుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 12 నుంచి 7 రోజులపాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సర్కారువారిపాట అదనపు షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news