ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్…మే నెల పెన్షన్ల సొమ్ము విడుదల

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.మే నెల పెన్షన్ల సొమ్ము ₹1939.35 కోట్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 65.30 లక్షల మంది పెన్షనర్లలో 47.74 లక్షల మందికి జూన్ 1న ఖాతాల్లో నగదు జమ చేయనుంది. మిగతా వారికి జూన్ 5లోగా డోర్ టు డోర్ పెన్షన్ పంచనుంది.

పంచాయతీ/వార్డు పరిపాలనా కార్యదర్శులు పెన్షన్ డబ్బును మే 31న డ్రా చేసి సచివాలయాల సిబ్బందికి ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్లకు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news