తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెల కోటా టికెట్లు

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి జనవరి అర్జిత సేవ టికెట్ల కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నది టీటీడీ పాలక మండలి. కొన్ని ఆర్జిత సేవ టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుంది.

 

ఆ తర్వాత లక్కీ డీప్ లో భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. ఒకసారి డిసెంబర్ 16వ తేదీ అలాగే 31వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు విడుదల చేయనుంది టీటీడీ పాలకమండలి.

Read more RELATED
Recommended to you

Latest news