కరోనా బారిన పడకుండా మందు..!

-

కరోనా వ్యాధి బారిన పడకుండా ప్రివెంటివ్ కేర్, ఇమ్యూనిటిను పెంపొందించేందుకు హోమియోపతిలో మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ కేర్ హోమియోపతి క్లీనిక్ ఛైర్మన్ ఏఎం రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ డాక్టర్ కేర్ హోమియోపతి ప్రధాన కార్యాలయంలో కరోనా వైరస్ జబ్బుకు ఇమ్యూనిటీ కోర్సును ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సైతం ఇమ్యూనిటీ బూస్ట్ అవసరమని… మూడు నెలల పాలు ఇమ్యూనిటీ కోర్సును పూర్తి చేస్తే కరోనా వ్యాధి దరి చేరదన్నారు . తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏపీ,తెలంగాణలోని అన్ని డాక్టర్ కేర్ హోమియోపతి క్లీనిక్‌ లలో 20 లక్షల డోస్‌ లను సిద్దంగా ఉంచామని…. కేవలం  4999 రూపాయలకే డాక్టర్ కేర్ హోమియోపతి క్లీనిక్‌లలో ఇమ్యూనిటీ కోర్సును అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని తెలుగు ప్రజలు ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news