భీమవరంలో నేను గెలిచి ఉంటే లెక్క వేరే ఉండేది: పవన్ కళ్యాణ్

-

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే తనను బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఒకవేళ భీమవరం కంటే పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోతే బావుండేది అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నేను గెలిచి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి వేరేలా ఉండేది అని ఆయన అన్నారు. ఇప్పుడు పొత్తులకు వెళ్లడానికి ఓ కీలక వ్యక్తి కారణం అని తెలిపారు. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వం ఉండదు అని పేర్కొన్నారు. అందరూ మనవాళ్లే.. తప్పు చేస్తే ‘ఊరుకోను’ అని వ్యాఖ్యానించారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికలలో భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత ఎన్నికల్లో గాజువాకలో కూడా ఓటమి పాలు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news