ఈ తప్పులు చేస్తే… దురదృష్టం కలుగుతుంది..!

-

ఈ తప్పులను చేస్తే దురదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ తప్పుల్ని చేయకుండా చూసుకోవాలి గరుడ పురాణాన్ని పఠించడం వలన చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని మనం వింటూ ఉంటాం. గరుడ పురాణాన్ని పఠిస్తే ఆత్మ శాంతిస్తుందట గరుడ పురాణం ప్రకారం వ్యక్త జీవితంలో చేసే కొన్ని తప్పులు వలన దురదృష్టం కలుగుతుంది మరి అటువంటి తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా దురదృష్టం కలుగుతుంది ఇబ్బందులు పడాలి.

రాత్రిపూట పెరుగు అసలు తినకూడదు అని గరుడ పురాణం చెప్తోంది. పెరుగును కనుక రాత్రులు తిన్నట్లయితే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దురదృష్టం కలుగుతుంది గరుడ పురాణం ప్రకారం ఎవరినైనా అవమానించడం లేదంటే కించపరచడం మహా పాపం. కనుక ఈ పొరపాటున కూడా ఎప్పుడూ కూడా చేయకండి. ఎప్పుడూ కూడా మాసిన బట్టలు కట్టుకోకూడదు గరుడ పురాణం ప్రకారం శుభ్రమైన బట్టలే కట్టుకోవాలి అలా కట్టుకుంటేనే లక్ష్మీదేవి వస్తుంది.

ఒకవేళ మాసిన బట్టల్ని చిరిగిపోయిన బట్టల్ని కట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దురదృష్టం కలుగుతుంది. సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాటు చేయకండి ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకుంటే బాగుంటుంది లేకపోతే అనవసరంగా నష్టపోవాలి. లక్ష్మీదేవి శుభ్రమైన ఇళ్లల్లోకి వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఇల్లు ని ఉంచుకోవాలి ఇంటిని అందంగా అలంకరణ చేసుకోవాలి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news