శుక్రవారం నాడు వారాహి అమ్మవారిని ఒక్కసారి ఇలా పూజిస్తే కోటీశ్వరులు అవుతారు..

-

డబ్బులు సంపాదించాలి కోటీశ్వరులు అవ్వాలి అని అందరికి ఉంటుంది..అయితే శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు..శుక్రవారం రోజున ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో కచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు.. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ అందుకే ఆడవాళ్లు అమ్మవార్లను ఈరోజున పూజిస్తారు..

కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు ఏ అమ్మవారినీ అయినా శుక్రవారం రోజున పూజిస్తే ఎంత లేని వారైనా కూడా కోటీశ్వరులుగా మారుతారు. శుక్ర హోరా పెళ్ళిళ్ళు కుదర్చడానికి, అలాగే సంతకాలు పెట్టడానికి, ఔషధ సేవకు, స్త్రీలతో మెలగడానికి, ప్రయాణాలకు, నూతన వస్త్రాలు ధరించడానికి, సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది. అందుకే శుక్రవారం రోజు కొనడం కంటే అమ్మడం చాలా మంచిది. అయితే శుక్రవారం రోజున నువ్వుల నూనె, మినుములులాంటి వస్తువులు దానం చెయ్యడం వల్ల వ్యాపారానికి చాలా మంచిది…

నెలకు ఒకసారి కానీ ఇలా శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అంతేకాకుండా శుక్రవారం రోజున తలస్నానం చేసి పసుపు కొమ్ములు 100 గ్రాములు రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆ నోట్ కీ పసుపు కొమ్ములు చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని నోట్ కి ముడి వేయాలి. ఇక దాన్ని కుడి చేతిలో పట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి.. అమ్మ నేను నా కూతురు పెళ్లి కోసం లేదా పిల్లల చదువు కోసం డబ్బును దాచుతున్నాను అని దేనికోసం డబ్బులు దాస్తున్నారు అన్నది చెప్పుకోవాలి.ఇలా వారంలో వీలైనన్ని సార్లు అమ్మవారికి ముడుపు కట్టడం చాలా మంచిది.. డబ్బులు ఖర్చు అవ్వవు మంచిది లాభాలను పొందుతారు..

Read more RELATED
Recommended to you

Latest news