భ‌ర్త లేని స‌మ‌యంలో బంధువుతో శృంగారం.. అడ్డుగా ఉన్న పిల్ల‌ల‌నే..!

-

అక్ర‌మ సంబంధాలతో చాలా కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. అక్ర‌మ సంబంధాలకు అల‌వాటు ప‌డ్డ వారు.. త‌మ కుటుంబ స‌భ్యులనే అంత‌మొందిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తం చాలా చోటు చేసుకుంటున్నాయి. తాజా గా ఇలాంటి దారున‌మైన త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రంలో మార్తాండంలో జ‌గ‌దీశ్ – కార్తీక అనే దంప‌తులు ఉంటున్నారు. అయితే కార్తీక త‌న భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యంలో సునీల్ అనే బంధువుతో ప్ర‌తి రోజు శృంగారం చేసేది.

వీరి అక్ర‌మ సంబంధం రోజు రోజు కు గాఢంగా మారింది. ఒక రోజు భ‌ర్త ఇంట్లో లేడు. దీంతో సునీల్ తో శృంగారం చేస్తుండగా… పిల్ల‌లు వ‌చ్చారు. దీంతో కార్తీక.. త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌ను అడ్డు తొల‌గించుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. త‌న పిల్ల‌ల‌ను ప్రేమ‌గా ద‌గ్గ‌రికి తీసుకుని.. ముందుగా విషం క‌ల్పిన పాయ‌సాన్ని తాగించింది. దీంతో ఇద్ద‌రు పిల్ల‌లు అస్వ‌స్థ‌త‌కు గ‌రి అయ్యారు.

వారిని గుర్తించిన స్థానికులు.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో కార్తీక కుమారుడు మ‌ర‌ణించాడు. కుమార్తే.. చికిత్స పొందుతుంది. పోలీసులు విచార‌ణ చేయ‌గా.. అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డింది. దీంతో కార్తీక ను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news