సంక్షేమ ప‌థ‌కాల్లోనూ ఎక్కువ శాతం ల‌బ్ధిదారుల‌ను మహిళలనే చేశాం : సీఎం జగన్

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.సృష్టికి మూలం మ‌హిళ‌లు. అలాంటి అక్క‌చెల్లెమ్మ‌ల‌కు మ‌న ప్ర‌భుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం అని అన్నారు.

సంక్షేమ ప‌థ‌కాల్లోనూ ఎక్కువ శాతం వారినే ల‌బ్ధిదారుల‌ను చేశాం అని గుర్తు చేశారు. నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా స‌మాజ‌, కుటుంబ శ్రేయ‌స్సు కోసం పాటుప‌డుతున్న ప్ర‌తి అక్క‌చెల్లెమ్మ‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news