CRICKET FEVER: ఇండియా గెలవాలని ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు !

-

నరేంద్ర మోదీ స్టేడియం లో ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఎప్పుడు ఈ రెండు జట్లు పోటీ పడినా మజా వేరే లెవెల్ లో ఉంటుంది. అందులోనూ ఇది వరల్డ్ కప్ కావడం వలన ఇండియా అభిమానులు అందరూ ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు. కానీ కొందరు అభిమానులు అయితే ఈ మ్యాచ్ ఇండియా గెలవాలని గుడిలో పూజలు చేయించారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన కొందరు మహాకాళేశ్వర గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయిస్తూ ఇండియా గెలుపుకోసం భోళాశంకరుడు శివుడు కు పూజించారు. ఈ స్థాయిలో ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు మరి ప్లేయర్స్ వీరి అంచనాలకు అనుగుణంగా ఆడి పాకిస్తాన్ ను చిత్తు గా ఓడించి వరల్డ్ కప్ లో మూడు వరుస విజయాలతో న్యూజిలాండ్ తర్వాత జట్టుగా నిలుస్తుందా చూడాలి.

ఇప్పటి వరకు ఇండియాకు సరైన పోటీ తగల్లేదు.. ఈ రోజు అయినా ఆసక్తికరమైన సమరం ఉండనుందా తెలియాలంటే 2 గంటల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news