ఇండియాలో తగ్గిన కరోనా … కొత్తగా 26,115 కేసులు

-

మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఇవాళ భారీగా భారీగా తగ్గు ముఖం పట్టాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 26,115 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,04,534 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,09,575 కు చేరింది.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,27,49,574 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.10 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 252 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,45,385 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34,469 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 81,85,13,827 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో మాత్రం 96,46,778 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news