ఇండియాలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 5,784 కేసులు

-

ఇండియా లో కరోనా మహమ్మాయి కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు పెరుగుతూ తగ్గుతున్నాయి. నిన్న పెరిగిన కావనా కేసులు.. ఇవాళ కాస్త తగ్గాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5,784 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశం లో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 88,993 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 252 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,75,888 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,995 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,41,38,763 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 133.8 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 66,98, 601 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news