ఇండియాలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదు.. 569 రోజుల తర్వాత ఇదే తొలిసారి

-

మన భారతదేశం లో… కరోనా మహమ్మారి క్రమక్రమంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ దాటికి చాలామంది మృతిచెందగా… వీటి కేసులు ఇండియాలోనూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఇండియా లో కొత్తగా 7145 కరోనా మహమ్మారి కేసులు, 289 మరణాలు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో… 8706 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఒక ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 84, 565 గా నమోదు అయింది.

ఇక ఇంత తక్కువగా కరోనా మహమ్మారి కేసులు నమోదు కావడం 569 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. ఇక కరోనా లో నుంచి ఇప్పటి వరకు.. 3,41, 71,471 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. అలాగే ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు లక్షల 77 వేల 158 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా.. నూట ముప్పై ఆరు కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ ను అందించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక అటు ఒమో క్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 107 కు చేరుకుందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news