ఇండియా కొత్తగా 10,126 కరోనా కేసులు, 332 మరణాలు

-

ఇండియా కరోనా కేసుల సంఖ్య మరోసారి భారీ తగ్గింది. నిన్న 11 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన… హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 10,126 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,40,638 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.25 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 332 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4, 61, 389 కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,09, 08, 16, 356 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 59, 08, 440 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11, 982 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,37, 75 , 086 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news