ఇండియాలో భారీగా తగ్గిన కరోనా : కొత్తగా 18,166 కేసులు

-

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ఇండియా ను వదలడం లేదు. రోజురోజుకు… మన దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశంలోని వాళ్ళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడతాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,166 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,30,971 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశం లో తాజాగా 214 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,50,589 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 23,624 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సం ఖ్య 3,32,71,915 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 94,70,10,175 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news