ఇండియా కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 21 257 కేసులు

-

ఇండియా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..  గడిచిన 24 గంటల్లో దేశంలో 21, 257 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,40, 221 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.96 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 271 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,50, 127 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 24, 963 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3. 39 కోట్ల కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 93 కోట్లకు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 50.17 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 3.32 కోట్లకు చేరింది కరోనా రికవరీల సంఖ్య.

 

Read more RELATED
Recommended to you

Latest news