T20 world Cup 2022 : నేడే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైట్..కోహ్లీ సెంచరీ చేస్తాడా !

-

India vs Pakistan : టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇ వాళ ఇండియా, మరియు పాక్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ మెల్బోర్న్ లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ గెలిచి.. పాక్‌ ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన ఉవ్వళ్లూరుతోంది.

భారత జట్టు : రోహిత్ శర్మ (c), దినేష్ కార్తీక్ (wk), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్.

పాకిస్తాన్ స్క్వాడ్ : బాబర్ అజామ్ (c), మహ్మద్ రిజ్వాన్ (wk), షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.

Read more RELATED
Recommended to you

Latest news