England vs India : రెండో టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ..సిరీస్ కైవసం

-

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టి20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. విధంగా 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఇండియా విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో సిరీస్ గెలుస్తుంది టీమిండియా. 17 ఓవర్లలోనే 121 పరుగులకు ఇంగ్లాండ్ ను ఇండియా ఆల్ అవుట్ చేసింది. దీంతో టీమిండియా విజయం సాధించింది.

తొలిత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నష్టానికి 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 46 పరుగులతో ఆఖరి వరకు పోరాటం చేశారు. ఒకవైపు వికెట్ పడుతున్న మరువకు అతడు పరుగులు సాధించాడు. అటు 171 పరుగుల లక్ష్యం చేదించే నేపథ్యంలో… ఇంగ్లాండ్ చేతికిలబడింది. భువనేశ్వర్ 3 వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు, చాహల్ 2 వికెట్లు,హారతిక్ పాండ్యా మరియు హర్షల్ పట్టుచీర వికెట్ తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచారు. దీంతో ఇండియా 49 పరుగు తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version