Bangladesh vs India, 3rd ODI : దుమ్ములేపిన ఇషాన్ కిషన్, డబుల్ సెంచరీ పూర్తి

-

Bangladesh vs India, 3rd ODI : మూడో వన్డేలో దుమ్ములేపాడు ఇషాన్ కిషన్. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు.

126 బంతుల్లో 200* పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 35 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 295 రన్స్ చేసింది. మరోవైపు నుంచి విరాట్ కోహ్లీ 85* రన్స్ తో ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ ఇదే జోరులో ఇంకొన్ని బంతులు ఆడితే రోహిత్ శర్మ (264) రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news