ఏపీ టీచర్లకు అదిరిపోయే శుభవార్త.. బదిలీలపై మార్గదర్శకాలు విడుదల

-

ఏపీ టీచర్లకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీ టీచర్ల బదిలీలకి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 12 తేదీ నుంచి వచ్చే నెల 12 తేదీ వరకూ నెలరోజుల పాటు బదిలీల ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

జెడ్పీపీ, ఎంపీపీ స్కూళ్లల్లోని గ్రేడ్ 2 హెడ్‌మాస్టర్ల సర్వీసు కనీసం 5 ఏళ్లు ఉండాలని స్పష్టీకరణ చేసింది జగన్‌ సర్కార్‌. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని వెల్లడించింది ప్రభుత్వం. ఇక జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news