దేశ వ్యాప్తంగా ప్రముఖ ఐఐటీల్లోని బీటెక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లోని 13,600 సీట్లను భర్తీ చేయనున్నారు. రేపటి నుంచి నవంబర్ 13వరకు ఆరు విడుతల్లో కౌన్సెలింగ్ జరగనుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.!
By rajesh ch
-
Previous article
Read more RELATEDRecommended to you
CBSE లో ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు
పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది....
Ganesh -
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి : ఈటెల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ...
Ganesh -
IPL 2024 : భారీ స్కోరు చేసిన కోల్కతా…పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కతా...
Ganesh -