ఎక్కడికి వెళుతోంది లోకం: కట్నం అడిగినందుకు ప్రియురాలు ఆత్మహత్య…!

-

ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో నేటికీ కూడా అమానుషమైన మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఒక డాక్టర్ సహనా భారీగా కట్నం అడిగినందుకు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ ఘటన పట్ల అందరూ చాలా బాధను తెలియచేస్తున్నారు. తిరువనంతపురం కు చెందిన యంగ్ డాక్టర్ సహనా మరో యువ డాక్టర్ ను ప్రేమించింది. కాగా పెళ్లి విషయం వచ్చేసరికి అబ్బాయి ఆమెను కాస్టునంగా బంగారం, ల్యాండ్ మరియు BMW కారును కావాలని కోరడం జరిగింది. అయితే షహనా కుటుంబ ఆర్ధిక పరిస్థితి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆమె అంత ఇచ్చుకోలేదు. ఇక వీరు అమౌంట్ ఇవ్వలేరని చెప్పడంతో అబ్బాయి వాళ్ళు పెళ్లిని నిలిపివేశారు, దీనితో మనస్థాపం చెందిన సహనా ఆత్మహత్య చేసుకుని మరణించింది.

ఇక ఈ బాధను తట్టుకోలేని పాప తండ్రి కూడా మరణించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నివేదిక ఇవ్వాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news