BREAKING : జగన్ సంచలన నిర్ణయం… వైసీపీలో విజయ సాయిరెడ్డికి కీలక బాధ్యతలు

-

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యులు, వైసిపి పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైసిపి పార్టీ లోని అన్ని అనుబంధ విభాగాలకు… ఇంచార్జ్ గా ఎంపీ విజయ సాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియామకం చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులుగా సీఎం జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో రేపటినుంచి ఎంపీ విజయసాయిరెడ్డి.. వైసిపి అన్ని అనుబంధ విభాగాలకు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news