రేపు హన్మకొండకి ప్రముఖ సింగర్ రాక

-

హన్మకొండ జిల్లా హయగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రముఖ సింగర్ మధుప్రియ మంగళవారం హాజరుకానున్నారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొనాలని సంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు తరలిరావాలని ఆ ఫౌడేషన్ నిర్వాహకులు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news