నా ఊరే నా బలం: మంత్రి కోమటిరెడ్డి

-

రాష్ట్ర మంత్రి బాధితులు స్వీకరించాక తొలిసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో బ్రాహ్మణవెల్లంలో పర్యటించారు శుక్రవారం 30 కోట్ల రూపాయలతో బ్రాహ్మణవెల్లం లలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు తర్వాత మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంలోనే నా బలం బలగం అని చెప్పారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్ లో సాగునీరు అందిస్తామని చెప్పారు రెండున్నర ఏళ్లలో ఎల్.ఎల్.బి.సి పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దని అన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ లో మిగిలేది నలుగురు కుటుంబ సభ్యులైన కీలక కామెంట్స్ చే శారు కాంగ్రెస్ పాలనకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు వస్తున్నాయన్నారు టిఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version