కాంగ్రెస్ పై కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..నాకు ఏం సంబంధం లేదు !

-

కాంగ్రెస్‌ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరంగా నాకు పెద్ద బాధ్యతలు లేవని… ఉన్నంతలో పని చేస్తున్నానని వెల్లడించారు జడ్చర్ల కు వెళ్ళేది ఉండేనని.. చేరికల విషయం లో అసంతృప్తి లేదు.. ఏం లేదని తేల్చి చెప్పారు. నేను ఏం పట్టించుకోనని.. చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న వారికి టికెట్ ఇవ్వా లన్నది నా ఆలోచన అని చెప్పారు.

కొత్తగా వచ్చిన వారికి టికెట్ లు ఇవ్వద్దని… ఇప్పటి వరకు trs నీ ఎదుర్కొన్న వాళ్ళ పరిస్థితి ఎంటి..? అని నిలదీశారు. పీఏసీ సమావేశానికి తాను రానున్నాను… 29 మందిలో ఏం మాట్లాడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాన్ని 12 కి తగ్గించాలని నిర్ణయించారన్నారు. డాక్టర్ రవి చేరిక చెల్లదు అన్నప్పుడు.. బీల్యా నాయక్..చేరిక ఎట్లా చెల్లుతుందని ప్రశ్నించారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన బిల్య నాయక్ చేరిక చెల్లుతుందా..? అని రేవంత్‌ పై సెటైర్లు పేల్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news