కుప్పంలో ఉద్రిక్తత : రిపోర్టర్ ను చూసి పారిపోయిన సిఐ !!

-

చిత్తూరు జిల్లా కుప్పం లో ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు ప్రారంభమైన ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వైసిపి పార్టీ నేతలు.

అలాగే దొంగనోట్ల వ్యవహారం కూడా బయట పడింది. ఇక దీనికి పోలీసులు వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్నారు. అయితే.. స్థానిక సీఐ ని ఓ న్యూస్ ఛానల్ కు చెందిన రిపోర్టర్…. పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు. కుప్పం లో జరుగుతున్న వాటిపై ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు.. స్థానిక సిఐ జవాబు చెప్పకుండా… నానా హంగామా క్రియేట్ చేశారు. అటు.. ఇటు వెళుతూ… రిపోర్టర్ కు కు కు వచ్చేలా చేశారు ఆ సీఐ. ఇక కుప్పం లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news