తెలంగాణ, ఏపీ బీజేపి పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల

-

మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకు సంబంధించి జాబితాను విడుదల చేసింది.

ఇందులో భాగంగా…ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాజమండ్రి-పురంధేశ్వరి, అనకాపల్లి-సీఎం రమేశ్, అరకు-కొత్తపల్లి గీత, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి-వరప్రసాద్, నరసాపురం-శ్రీనివాస్ వర్మకు టికెట్లు దక్కాయి. తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news