యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విడిచి ఉండలేక ఇరువురి బలవన్మరణం

-

సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొండపోచమ్మ జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మామిడాల పునరావాస కాలనీ చెందిన గొట్టి మహేశ్‌ ఏడేళ్ల కిందట ప్రేమ వివాహాం చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భవతి. ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు.

ఈ క్రమంలో ఆరునెలల క్రితం కిందట మర్కుక్ చెందిన స్వప్న అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఇంటినుంచి పారిపోయారు. బంధువులు మిస్సింగ్‌ కేసు నమోదు చేయగా పోలీసులు వారిని పట్టుకొని కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అయినప్పటికీ మార్పు రాని ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news