BREAKING : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే 11 మంది మృతి

-

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. పోలీసులు ఎన్ని కఠిన నియమ నిబంధనలు పెట్టినా… వాహనదారులు మాత్రం అలాగే వ్యవహరించి, ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు.

అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం లో ఏకంగా 11 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జల్లార్ ప్రాంతంలో… బస్సు మరియు టవేరా ఢీ కొట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్ర గాయాల పాలు అయ్యారని సమాచారం అందుతుంది. ఇక ప్రస్తుతం క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news