కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!

-

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి సో. ఆదివారం పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వ పాలన నుంచి మార్పు మంత్రి పొంగున భార్యక్రమం కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.

గ్రామాల్లో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాని చెప్పారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్లో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news